RBI: కరెన్సీ నోట్లపై దేవతల చిత్రాలు సాధ్యమేనా..? రిజర్వు బ్యాంకు నిబంధనలు ఏం చెబుతున్నాయి..?

News

దేశంలో అమలులో ఉన్న కరెన్సీ నోట్లపై మహాత్మా గాంధీ ఫోటోతో పాటు ఇతర ఫోటోలు ముద్రించాలనే డిమాండ్ పై రిజర్వు బ్యాంకు ఇండియా 2010లోనే స్పష్టత ఇచ్చింది. దేశంలోని పలువురు ప్రముఖుల చిత్రాలు, నోబెల్ బహుమతి గ్రహీతల ఫోటోలు కరెన్సీ నోట్లపై ముద్రించే విషయమై పూణేకు చెందిన వ్యాపారవేత్త..

కరెన్సీ నోట్లపై మహాత్మా గాంధీతో పాటు హిందూ దేవతలైన లక్ష్మిదేవి, గణేష్ ఫోటోలను ముద్రించాలంటూ ఓ కొత్త డిమాండ్ ను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెరపైకి తీసుకొచ్చారు. ఈ డిమాండ్ పై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికలతో పాటు, ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలు ఈ ఏడాది చివరిలో జరగనున్నాయి. ఇప్పటికే అరవింద్ కేజ్రీవాల్ తో పాటు తన పార్టీ ఎమ్మెల్యేలు చేసిన కొన్ని వివాదస్పద వ్యాఖ్యల కారణంగా వారు హిందువులకు వ్యతిరేకమనే ప్రచారాన్ని బీజేపీ విస్తృతం చేసింది. దీంతో ఆ విమర్శ నుంచి బయటపడేందుకు కేజ్రీవాల్ కరెన్సీ నోట్లపై హిందూ దేవతల ఫోటోలు ముద్రించాలనే డిమాండ్ తీసుకువచ్చినట్లు కొంతమంది రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. ఇది సాధ్యం కాదని తెలిసే అరవింద్ కేజ్రీవాల్ అవసరం లేని ఓ విషయాన్ని తెరపైకి తీసుకువచ్చారనే వాదన మరోవైపు వినిపిస్తోంది.

ఈ డిమాండ్ ను బీజేపీ వ్యతిరేకించకపోయినా, హిందూ వ్యతిరేకి అయిన అరవింద్ కేజ్రీవాల్ రాజకీయ స్వార్థం కోసం ఈ వ్యాఖ్యలు చేశారంటున్నారు. వాస్తవానికి కరెన్సీ నోట్లపై దేశానికి చెందిన పలువురు ప్రముఖుల చిత్రాలు కూడా ముద్రించాలనే డిమాండ్ ఎప్పటినుంచో ఉంది. ఈ నేపథ్యంలో రిజర్వు బ్యాంక్ ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఆ కమిటీ నివేదిక ప్రకారం మహాత్మా గాంధీ చిత్రాన్ని మాత్రమే కర్సెనీ నోట్లపై ముద్రించాలని నిర్ణయం తీసుకుని.. దానినే ఆర్బీఐ పాటిస్తూ వస్తోంది. కరెన్సీ నోట్లపై లక్ష్మిదేవి, గణేశుడి చిత్రాలు ముద్రించాలనే డిమాండ్ తెరపైకి వచ్చిన క్రమంలో రిజర్వు బ్యాంకు నిబంధనలు ఏం చెబుతున్నాయో తెలుసుకుందాం.

Related Posts

News

వారానికి 6 రోజులు పని చేయాలా? 5 రోజులు చాలు!

నేటి వేగంగా మారుతున్న జీవన విధానంలో ఉద్యోగులపై ఒత్తిడి పెరుగుతోంది. ఎక్కువసేపు పనిచేయడం వల్ల వారు కుటుంబంతో గడిపే సమయం తగ్గి, మానసిక, శారీరక ఆరోగ్యంలో సమస్యలు ఎదుర్కొంటున్నారు. వర్క్-లైఫ్ బ్యాలెన్స్ నష్టం కలిగించే

News

సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌: రైల్వే షాకింగ్ నిర్ణయం

వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు భారతీయ రైల్వేలోకి ప్రవేశించిన తర్వాత ప్యాసింజర్ల నుండి మంచి స్పందన లభించింది. ప్రతి ప్రాంతంలోనూ ఈ రైళ్లకు విశేష డిమాండ్ ఉంది. వేగంగా గమ్యస్థానాలకు చేరుకోవడమే కాకుండా, ప్రయాణికులకు

News

టాటా మోటార్స్ షేర్లు 5% కుప్పకూలాయి; UBS 20% తగ్గుదల అవకాశాన్ని చూసింది

సెప్టెంబర్ 11న ప్రారంభ ట్రేడింగ్‌లో టాటా మోటార్స్ షేర్లు దాదాపు 5 శాతం పడిపోయి, నిఫ్టీ 50లో అత్యధిక నష్టాల్లో ఒకటిగా నిలిచాయి. ఉదయం 09.52 గంటలకు టాటా మోటార్స్ షేర్లు NSEలో రూ.

News

ఆథర్ ఎనర్జీ IPOకి సిద్ధం, రూ. 3,100 కోట్ల తాజా షేర్ల విడుదలతో సహా

భారతదేశంలోని ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీదారు ఆథర్ ఎనర్జీ తన ఐపీఓ (ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్) ద్వారా బహిరంగ మార్కెట్లోకి ప్రవేశించేందుకు సిద్ధమైంది. ఈ ఐపీఓలో రూ. 3,100 కోట్ల విలువైన తాజా