News

Reliance Just Dial : జస్ట్‌ డయల్‌‌తో రిలయన్స్‌ బిగ్ డీల్..

ప్రముఖ దేశీయ దేశీ ఆన్‌లైన్‌ కామర్స్‌ మార్కెట్‌లో రిలయన్స్‌ రిటైల్‌ వెంచర్స్‌ (RRVL‌) జస్ట్‌ డయల్‌ (Just Dial) మధ్య భారీ డీల్ కుదిరింది. డీల్‌ విలువ సుమారు రూ.3,497 కోట్లుగా అంచనా.

News

ఆత్మనిర్భర్ భారత్: మోదీ చెప్పిన రూ.20 లక్షల కోట్ల ప్యాకేజ్‌ ఏమయింది, నిధులు ఎవరికి చేరాయి? – prajaavani.com

కరోనా మహమ్మారి కారణంగా దెబ్బతిన్న భారత ఆర్థిక వ్యవస్థ ఇంకా పూర్తిగా కోలుకోలేదు. సోమవారం ప్రభుత్వం విడుదల చేసిన జీడీపీ గణాంకాలలో స్వల్ప మెరుగుదల కనిపించింది.

News

మీరు బ్యాంక్ నుంచి డబ్బులు విత్ డ్రా చేస్తున్నారా..? అయితే పన్ను చెల్లించాలని తెలుసా..!

ITR Regularly File : బ్యాంకు నుంచి పెద్ద మొత్తంలో నగదు ఉపసంహరించుకునే వారు ఈ విషయాలు తెలుసుకోవాలి. 2019 ఆర్థిక బిల్లు

News

Petrol, Diesel price Today: స్థిరంగానే కొనసాగుతున్న పెట్రో ధరలు.. కొన్ని చోట్ల పెరిగిన రేట్లు.. ప్రధాన నగరాల్లో..

Petrol, Diesel Rates Today: చమురు ధరలకు కొన్ని రోజులనుంచి బ్రేక్ పడుతూ వస్తోంది. దీంతో సామాన్యులకు కొంత ఉపశమనం కలిగినట్లయింది. ఇటీవల పెట్రోల్,

News

ఫోర్బ్స్ ధనవంతుల జాబితా 2021: ప్రతీ 17 గంటలకు పుట్టుకొచ్చిన ఒక కొత్త బిలియనీర్.. ప్రపంచంలో ఎక్కువ మంది కోటీశ్వరులున్నది బీజింగ్‌లోనే..

ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాను ఫోర్బ్స్ మ్యాగజీన్ ఇటీవల విడుదల చేసింది. ఆ జాబితా ప్రకారం.. ఎలాన్ మస్క్ అదే వేగంతో ముందుకు దూసుకుపోతున్నారని, కొత్తగా కిమ్ కర్డాషియన్ వెస్ట్ కోటీశ్వరుల జాబితాలో చేరారని ఫోర్బ్స్ పేర్కొంది. “ఓపక్క మహమ్మారి విజృంభిస్తున్నప్పటికీ, ప్రపంచ ధనవంతుల సంపద రికార్డ్ స్థాయిలో 5 ట్రిలియన్ డాలర్లు పెరిగింది. అంతేకాకుండా మునుపెన్నడూ లేనంతమంది కొత్త కోటీశ్వరులు ఈ జాబితాలో చేరారు” అని ఈ ప్రోజెక్ట్ నిర్వహించిన ఫోర్బ్స్ ఎడిటర్ కెర్రీ ఎ.

News

తెలంగాణలో ప్రైవేటు టీచర్లకు ప్రభుత్వ సాయం.. ఎవరెవరికి ఇస్తారు? ఏ ప్రాతిపదికన ఇస్తారు?

గత ఏడాది మార్చిలో లాక్‌డౌన్ విధించింది మొదలు… ఇప్పటివరకూ ప్రైవేటు విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది అనేక ఇక్కట్లు ఎదుర్కొన్నారు. లాక్‌డౌన్‌ సమయంలో జీతాలు ఆగిపోవడంతో కూలీలుగా మారిన ఉపాధ్యాయులు కూడా ఉన్నారు. కూరగాయల దుకాణాలు, చాయ్ స్టాళ్లు, టిఫిన్ సెంటర్లు పెట్టుకున్న ఉదంతాలు కూడా చూశాం. తెలంగాణలో దాదాపు ఏడాది విరామం తర్వాత తిరిగి గత ఫిబ్రవరిలో స్కూళ్లు ప్రారంభమవడంతో వారిలో మళ్లీ ఆశలు చిగురించాయి. అయితే, కరోనా కేసులు పెరుగుతుండటంతో కొద్ది